Home » Telangana Assembly
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఆయన సంతాప తీర్మానంను..
Telangana Assembly Session : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళి.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు..
Revanth Reddy Vs Pushpa : పుష్ప థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అనుమతి లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లాడని, రోడ్ షో చేశాడని, తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ఆసుపత్రి�
CM Revanth : తెలంగాణ అసెంబ్లీని తాకిన పుష్ప రచ్చ
ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్ లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడిన తర్వాత హీరోలు, సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ని పరామర్శించిన దాని గురించి స్పందిస్తూ సీరియస్ అయ్యారు.
రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతు బంధుకు ప్రభుత్వం కోతలు పెట్టే ఉద్దేశంతో ఉందని కేటీఆర్ చెప్పారు.
భూభారతి బిల్లును సభలో ప్రవేశ పెడుతున్న సమయంలో ఆయన వెనకే ఉన్న శంకర్ హావభావాలు వివాదానికి దారితీశాయి.
దేశ సరిహద్దులు దాటిపోయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన సమాచారం వెళ్లిపోయింది..