Home » Telangana BJP
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతల వద్ద ప్రస్తావించగా..ప్రజా సమస్యలపై ఎప్పుడైనా పోరాటాలు చేయొచ్చు..కానీ..
మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు.
ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలు..రాజకీయ పరిస్థితులపై లెక్కలు వేసుకుంటుందట పార్టీ హైకమాండ్.
నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచేయకుండా వ్యక్తిగత ఇగోలకు పోయి పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడంపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్టు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను, వైఫల్యాలను కూడా ప్రజలకు గుర్తు చేయాలి కదా..?
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.
ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు.