Home » Telangana BJP
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్ ఉంటుందన్న చర్చ సాగుతోంది.
జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావొస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్గా ఫోకస్ పెట్టిందట.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అదిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెట్టింది
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు.
తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమైన వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు.
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది మోదీ ప్రభుత్వం నిధులతోనే.