-
Home » Telangana Chief Minister
Telangana Chief Minister
అందుకే కేంద్ర సర్కారుతో కలిసి పనిచేస్తా... మోదీని ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం: రేవంత్ రెడ్డి
పస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
గతంలో సల్మాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది కూడా అరెస్ట్ అయ్యారు: బన్నీ అరెస్టుపై రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారని, చనిపోయిన మహిళ, ఆమె కుమారుడి గురించి అడగడం ఎవరూ లేదని చెప్పారు.
3 వేదికలు.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ- సీఎం పదవిపై శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మాది ప్రజాస్వామికమైన పార్టీ. 64మందిలో నేనూ ఒకడిని.
Telangana : సీఎం కేసీఆర్ హెల్త్ అప్ డేట్.. నిలకడగానే ఆరోగ్యం
వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు
Telangana Chief Minister : కేంద్రంపై కేసీఆర్ దూకుడు.. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాలు!
ఈ నెల 12, 13తేదీల్లో దేశవ్యాప్త రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. రైతు సంఘం నేత టికాయత్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. అటు ఈ నెల మూడో వారంలో...
Telangana CM KCR : త్వరలో హస్తినకు సీఎం కేసీఆర్!
సీఎం కేసిఆర్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో కొత్త మంత్రులను కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదం కూ�
Telangana Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు, ఆ మూడు జిల్లాలో ‘0’ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కా�
ఎమ్మెల్సీ ఎన్నిక..మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్
MLC elections : తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక�
కేంద్ర పథకాలకు వెల్ కమ్ ఎందుకు చెబుతున్నారు, కేసీఆర్ స్కెచ్ ఏంటీ ?
KCR sketch : కేంద్ర పథకాలను తెలంగాణలో అమలుపై సీఎం కేసీఆర్ ఆలోచన మారుతుందా..? నిన్న ఆయుష్మాన్ భారత్తో మొదలైన ప్రయాణం.. రేపు మరిన్ని కేంద్ర పథకాలకు బాటలు వేయనుందా..? అసలు తెలంగాణలో ఎంట్రీకి ససేమిరా అన్న గులాబి బాస్.. ఇప్పుడు ఎందుకు కేంద్ర పథ