Home » Telangana CM KCR
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యానికి కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 70 వేల జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
వరి పంటకు సంబంధించి సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే..
తగ్గేదే లే... బ్యాటిల్ కంటిన్యూస్ అంటూ ముగించారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం.
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ..
టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన కామెంట్లపై.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కావాలంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని.. తమకు అభ్యంతరం లేదని అన్నారు.
కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి పరిశీలించనున్నారు.