Home » Telangana CM KCR
తెలంగాణలో కుమ్మరి, శాలివాహన కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వం అందించిన శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆ
పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాదని
వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్�
చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఇందుకోసం
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
CM KCR Audio : హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు ద�
నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపారాయన.
తెలంగాణలో మరో కొత్త పథకం త్వరలో అమల్లోకి రానుంది. అదే దళిత(ఎస్సీ) సాధికారత పథకం. ఈ స్కీమ్ కి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.