Home » Telangana CM KCR
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి �
తెలంగాణలో మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిచిపోయింది. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ని ఇవాళ, రేపు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలం�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వ�
Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించడంపై స్పందించారు ఈటల రాజేందర్. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని స్పష్టంచేశారు ఈటల రాజేందర్. తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నా అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈటల. నా శాఖను సీ
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు?
తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఏపీ సర్కార్ కు ప్లవ నామ సంవత్సరం కలిసి వస్తుందని పండితులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలన్న పండితులు దైవాను
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 55వేలకు పైగా కొలువులు భర్తీ చేయనున్నారు.