Home » Telangana CM KCR
సీఎం కేసిఆర్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో కొత్త మంత్రులను కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదం కూ�
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై �
చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు.
CM KCR : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంతమంది అన్నారని.. కానీ, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే పనేనా
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్ల�
ఉపఎన్నిక పోరు ఊపందుకోనుంది. కురుక్షేత్రమే అన్న ఈటల మాటలకు ధర్మ యుద్ధంతో సమాధానం చెబుతాము అంటోంది అధికార టీఆర్ఎస్.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రిలో పర్యటించనున్నారు. సీజేఐతో పాటు యాదాద్రికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ లు వెళ్లనున్నారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం వీరి పర్యటన జరుగనుంది. ప్రస్తుతం యాదాద్రి పునర్ నిర్మాణ పనులు �
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు