Home » Telangana CM KCR
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ వాహనం సైతం విడిచిపెట్టలేదు. కరీంనగర్ గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేసీఆర్ ప్రచార రథాన్ని తనిఖీలు చేసారు అధికారులు.
సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం తేదీలు ఖరారయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR : జేపీఎస్ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
BRS Delhi Office: ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో క
మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనంటూ అసలు విషయం బయటపెట్టారు.
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)