Home » Telangana CM KCR
CM KCR : జేపీఎస్ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
BRS Delhi Office: ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో క
మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనంటూ అసలు విషయం బయటపెట్టారు.
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)
30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టావ్. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. (Sharmila)
తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు.
తెలంగాణ మోడల్ విద్యుత్, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలు అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.(CM KCR)
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.