Home » Telangana CM KCR
ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన పొలిటికల్ ఎజెండాపైనే చర్చ జరిగినట్లు...
ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ముంబై చేరుకున్నారు. మహా సీఎం ఉద్ధవ్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ 68 ఏటలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
బహిరంగ సభ, పార్కింగ్ కోసం స్థలం ఖరారైన వెంటనే గ్రౌండ్ను చదును చేయడంతోపాటు సభావేదిక, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతం కోసం...
మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు
ఇటీవల కరోనా ఉదృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండగా.. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా..
జాతీయ రాజకీయాలపై కేసీఆర్, తేజస్వి చర్చ