Home » Telangana CM KCR
తాను 119మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కానీ కొందరు వచ్చారు, మరికొందరు రాలేదన్నారు. తన ఆహ్వానాన్ని గౌరవించనందుకు తానేమీ బాధపడడం లేదని గవర్నర్ అన్నారు.
తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని తెలిపారు.
ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని ఏకంగా..
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.(KCR Good News)
కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన 111 జీవోపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు.
డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని విజయశాంతి(Vijayashanti On TRS) ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు అవసరమని తేల్చి చెప్పారు.
కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని BJP Kishan Reddy విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జార్ఖండ్ టూర్కు వెళ్లనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో భేటీ అవుతారు. అనంతరం చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో మృతి చెందిన అమర జవాన్ల..
మల్లన్న సాగర్ సాక్షిగా.. కేసీఆర్ శపథం
సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..