Home » Telangana CM KCR
దేశానికి కేసీఆర్ సారథ్యం అవసరం అన్నారు. కేసీఆర్ కారణజన్ముడు అన్న మంత్రి గంగుల.. ఆయన తెలివితేటలు దేశానికి అవసరం అన్నారు.
సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
మరోసారి తెలంగాణ సర్కార్ పై మాటల యుద్ధం మొదలుపెట్టారు గవర్నర్ తమిళిసై. ప్రొటోకాల్ పాటించకపోవడం నుంచి అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
తెలంగాణ విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలపై సెప్టెంబర్ 1న మరోసారి సమీక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామన్నారు. 5 గంటలకుపైగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. విద్యుత్ శాఖ బకాయిలపై ట్రా�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
అహింసా మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం �
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండగా, సీఎం కేసీఆర్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.