Home » Telangana CM KCR
దేశ రాజకీయాల వైపు చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారా? అంటే, అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉ�
దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.
తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.
జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ అవసరాల కోసం 13 సీట్లుండే చిన్న (జెట్) విమానాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్ర�
సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.
సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా? ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలి. జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలి.
విద్యుత్ మీటర్ల గురించి ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ఈటల ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడ మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు.