Home » Telangana Congress
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు భూములకు కచ్చితంగా పెట్టుబడి సాయం అందిస్తుందని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.
యశోధ ఆస్పత్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో ఆస్పత్రిలో ఓ మహిళ ‘రేవంత్ అన్న.. రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి’ అంటూ అభ్యర్థించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారాయన. ఆందోల్ కు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామన్నారు.
ఎన్ఎస్ యూఐ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగానని పొన్నం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మొన్నటి వరకు లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడుగుతానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ...
తెలంగాణ నూతన ముఖ్యంమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల హర్షధ్వానాల మధ్య గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
రేవంత్ మంత్రి వర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట దక్కింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.