Home » Telangana Congress
షర్మిల ద్వారా సీఎం జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్. పూర్వ వైభవం సంపాదించాలని.. YS Sharmila - CM Jagan
వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న సరికొత్త నినాదమిది.. టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్ పెరగడం.. బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండా అమలు చేయడంతో కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తామంటూ కండీషన్ పెడుతోంది హస�
తెలంగాణలో ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కూతలు..జుటా మాటలు అంటూ వినూత్నంగా వ్యాఖ్యానించారు.
గెలుపు కోసం వడపోత చాలా అవసరం. అంకిత భావం, లాయల్టీ కూడా పరిశీలిస్తున్నాం. TPCC
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో..
స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. సమానమైన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. Revanth Reddy - CM KCR
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నా కల ఆగం చేశారు. శాంతియుత నకిరేకల్ కోసం అందరూ అలోచించి నిర్ణయం తీసుకోవాలి. Komatireddy Venkat Reddy - Nakrekal
మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులకుపైగా వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. కొందరు రెండు, మూడు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.
గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి.
అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. రేపటి (శనివారం) నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.