Home » Telangana Deputy CM
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.
Rajiv Yuva Vikasam Scheme : ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాస పథకానికి ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు. జూన్ 2 నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు.
మేము కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా.. అనే విషయాన్ని ముందుగా ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఎలా ఉంది కాంగ్రెస్ పాలన.. బస్సులో భట్టి