-
Home » Telangana Election 2023
Telangana Election 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు
December 4, 2023 / 03:53 PM ISTజనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
20 మంది 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు.. కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం
December 4, 2023 / 02:41 PM ISTఅత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన నేతలు వీరే
December 4, 2023 / 01:11 PM ISTచేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
రాష్ట్రంలో నోటాకు పోలైన మొత్తం ఓట్లెన్నో తెలుసా? ఏ నియోజకవర్గంలో ఎక్కువ అంటే..
December 4, 2023 / 08:04 AM ISTపార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం, బీఆర్ఎస్ పార్టీకి 37.35శాతం, బీజేపీకి 13.90శాతం, ఏఐఎంఐఎంకు 2.22శాతం, సీపీఐ పార్టీకి 0.34శాతం ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు.. మళ్లీ అవే ఫలితాలు ..!
December 3, 2023 / 04:15 PM ISTఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.
ఫలితాలకు ముందే కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.. ఎన్నికల ఇన్ఛార్జిలుగా ఐదుగురికి బాధ్యతలు..
December 3, 2023 / 08:06 AM ISTఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఇలా.. ఆరు నియోజకవర్గాల్లో లెక్కింపునకు అధిక సమయం.. ఎందుకంటే?
December 3, 2023 / 07:12 AM ISTతొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అవి పూర్తయిన తరువాత అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు…
నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. కేంద్ర బలగాలతో భద్రత.. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు
December 2, 2023 / 10:09 AM ISTతెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.
నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి
November 30, 2023 / 09:26 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
ఓటువేసేందుకు తమ్మినేని వీరభద్రంను అనుమతించని అధికారులు.. ఎందుకంటే?
November 30, 2023 / 07:44 PM ISTహైదరాబాద్ లోఉన్న ఓటును ఫామ్ -8 ద్వారా తమ్మినేని తెల్దారుపల్లికి మార్చుకున్నారు. తెల్దారుపల్లికి ఓటు మారుస్తూ ఓటరు ఐడీని ఎన్నికల అధికారులు జారీ చేశారు.