Home » Telangana floods
ఖమ్మం వాసులను మున్నేరు నది కోలుకోలేని దెబ్బతీసింది.
ప్రతిపక్షం మీద సీఎం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు
భారీ వర్షాలతోపాటు.. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి?
కనీసం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట ముని
క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)
భద్రాద్రి వద్ద తగ్గిన నీటి మట్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఉప్పొంగి ప్రవహిస్తున్న ఉగ్ర గోదావరి
మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.