Home » telangana government
ఆశా వర్కర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం 7500 నుంచి 9750 కి పెరుగనుంది. దీంతో రాష్ట్రంలోని 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.
యాసంగిలో వరి కొనేదే లేదు..!
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన అమూల్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
మొత్తం 133 కుటుంబాలకు 7కోట్ల 95 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు..
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైంది.
దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం..దళితబంధు నిధులు విడుదల చేశారు. మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.
తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు తలసాని.