Home » telangana government
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ వెమ్ టెక్నాలజీకి ధన్యవాదములు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్ట్ విషయంలో చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
తెలంగాణలో మిగులు విద్యుత్..!
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాను ప్రతిపాదించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు నిధులు అందించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది.