Home » telangana government
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
తెలంగాణలో మిగులు విద్యుత్..!
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాను ప్రతిపాదించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు నిధులు అందించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది.
తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ఉద్యోగుల శాశ్వత బదిలీకి అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.