Home » telangana government
తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ఉద్యోగుల శాశ్వత బదిలీకి అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హుస్సేన్సాగర్లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్పై వరాల వర్షం కురిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇస్తోంది.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..