Home » telangana government
హుస్సేన్సాగర్లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్పై వరాల వర్షం కురిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇస్తోంది.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్ 23తో అకడమిక్ ఇయర్ ముగుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ టాక్స్ పై వంద శాతం రాయితీ ఇస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రూ.300 కోట్లు బదిలీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.
ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ను నిషేదిస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధకశాఖ ప్రకటించింది.