Home » telangana government
తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటివద్దనే షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించనుంది.
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జలయజ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూములను తడపడమే లక్ష్యంగా....కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల బాట పట్టింది.
వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.
ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది.
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిప�
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ సోమవారం(ఆగస్టు 26,2021) నుంచే ప్రారంభం కానుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కలెక్టర్లకు మరో అధికారం ఇచ్చింది. ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కింది స్థాయిలో ఖాళీగా ఉన్న
గవర్నమెంట్ 100 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు..