Home » telangana government
తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్ 23తో అకడమిక్ ఇయర్ ముగుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ టాక్స్ పై వంద శాతం రాయితీ ఇస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రూ.300 కోట్లు బదిలీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.
ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ను నిషేదిస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధకశాఖ ప్రకటించింది.
తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటివద్దనే షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించనుంది.
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జలయజ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూములను తడపడమే లక్ష్యంగా....కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల బాట పట్టింది.
వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.