Home » telangana government
కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.
సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 6 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 148 యాక్టివ్ కేసులుండగా..3 వేల 735 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 68 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా ను�
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 465 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 4 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 316 యాక్టివ్ కేసులుండగా..3 వేల 729 మంది మృతి చెందారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.
ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
బీరు ధరను రూ.10 తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర పాత స్టాక్ అయిపోగానే అమలులోకి రానుంది. మద్యం అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి�
తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో
వీటిలో ప్రొఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులతోపాటు, మరికొన్ని ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 13 కొత్త కాలేజీలతో పాటు, గాంధీ, జగిత్యాల కాలేజీలకు కూడా పోస్టులు మంజూరు చేసింది. ఈ 15 కాలేజీలకు ఒక్కో కాలేజీకి 48 పోస్టుల చొప్పున 720 పోస్టులను మం�