Home » telangana government
ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
బీరు ధరను రూ.10 తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర పాత స్టాక్ అయిపోగానే అమలులోకి రానుంది. మద్యం అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి�
తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో
వీటిలో ప్రొఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులతోపాటు, మరికొన్ని ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 13 కొత్త కాలేజీలతో పాటు, గాంధీ, జగిత్యాల కాలేజీలకు కూడా పోస్టులు మంజూరు చేసింది. ఈ 15 కాలేజీలకు ఒక్కో కాలేజీకి 48 పోస్టుల చొప్పున 720 పోస్టులను మం�
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం
లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీస�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�