Home » telangana government
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం
లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీస�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�
కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి,
ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో 64 ఆసుపత్రులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కూకట్పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆర
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.