Home » telangana government
బీఈడీ (బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ�
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఉప్పుడు దేవుళ్లపై కూడా పడింది. ఏడాదికోసారి ఆనందంగా అందరితో కలిసి చేసుకునే పండుగలు... ఇప్పుడు ప్రజలు ఇంట్లో ఏకాంతంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణలో భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ల్యాండ్ వాల్యూ సవరించి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీసి కుబురు అందించింది. ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.