Home » telangana government
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.
telangana budget : బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీ
PRC fitment for employees : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చర్చల్లో 14 ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. 45 శాతం ఫిట్మెంట్ ఉండాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే.., రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అ
Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధ
Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్
Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆ
ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ(రిటైర్మెంట్) వయస్సును పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విర