Home » telangana government
Telangana government focus on Dharani portal problems : ధరణి పోర్టల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సాంకేత�
Dharani portal’s controversy : ధరణి పోర్టల్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వి�
Telangana government objected High Court orders : స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు లెక్కించాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈసీ ఇచ్చిన సర్క్యలర్ ను రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయనుంది. కాసేపట్లో హైకోర్�
High court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దే�
RT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్లు 850 వసూలు చేయాలని ఆదేశించింది. ఇంటివద్దే పరీక్ష నిర్వహిస్తే 1200 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస�
Tungabhadra pushkars guidelines : నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలపై తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే నదిలో స్నానాలకు అనుమతి ఇస్తామని చెప్పింద�
old woman die: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3 గంటలుగా మీ సేవ కేంద్రం దగ్గర లైన్ లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయింది. హైదరాబాద్ లో వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ�
pillalamarri banyan tree: ఊడలు ఊడినా.. చెట్టు చెక్కు చెదరలేదు. చెదలు పీడించినా.. కాండం కుంగలేదు. ఎన్ని విపత్తులొచ్చినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తట్టుకుంది. పడిపోతుందనుకున్న టైంలో.. అటవీశాఖ చేపట్టిన ట్రీట్మెంట్తో మళ్లీ ఠీవీగా నిల్చుంది పాలమూరు ఐకాన్ పిల్లల�
hyderabad mee seva centres: హైదరాబాద్ వరద భాదితులకు ప్రభుత్వం అందిస్తున్న.. 10వేల రూపాయల కోసం మహిళలు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు. సాయం అదని బాధితులు మీసేవా వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో.. మలక్పేట్లోని మీసేవా కేంద్రాల ముందు ప్రభుత్వ స�
Transfer of Collectors of several Districts in Telangana : తెలంగాణలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పి.వెంకట రామిరెడ్డి మళ్లీ నియమితుల