Home » telangana government
Minister Perni Nani Press Meet : ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహధ్దుల దాక వస్తే..అక్కడి నుంచి గమ్యస్థానాలకు తీసుకెళుతామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు తిప్పడంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలి�
No Rtc Bus Between Ap and Telangana : దసరా వస్తుందంటే చాలామంది హైదరాబాదీలు సొంతూళ్ల బాట పడుతుంటారు. ప్రతి ఏడాదీ.. పండగ మూడు రోజుల ముందు నుంచీ నగరంలో ఏ బస్టాప్స్ చూసినా.. ఊరికి వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తాయి. అయితే ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో రెండు రాష్ట్రాల �
ktr about batukamma sarees:హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీర ప్రదర్శన-2020 కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి రాథోడ్ వెళ్లారు. మంత్రులు బతుకమ్మ చీరలను పరిశీలించారు. చేనేతల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లతో బతుకమ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెట్లనుంచి తీసే కల్లుకు చాలా డిమాండ్ ఉంది. తాటి, ఈత, కొబ్బరి చెట్ల నుంచి తీసే నీరా పానీయానికి (కల్లు)కు మంచి డిమాండ్ ఉంది. దీంతో కల్లు ఉత్పత్తిని పెంచేందుకు..తద్వారా కల్లుగీత కార్మికులకు ఉపాధి పెంచేందుకు తెలంగాణ ప్ర
Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు రెడీ అయిపోయాయి. పండుగకు కంటే ముందే వారం రోజుల ముందు పేదలకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమం అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి �
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�