Home » telangana government
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�
తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు మరలా తెరుచుకోనున్నాయి. కానీ ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు. క్లాసులు నిర్వహంచుకొనేందుకు కేసీఆర్ సర్కార్ ఒకే చెప్పింది. సెప్టెంబర్ 01 నుంచి ఆన్ లైన్ పద్ధత�
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ
కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికనే ప్రైవేట్ ఆస్పత్రులు �
తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్ ఇచ్చింది.
తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియా �