telangana government

    కరోనాపై యుద్ధం గెలిచిన తెలంగాణ ప్రభుత్వం

    March 10, 2020 / 08:53 PM IST

    తెలంగాణ లో కరోనా ని ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కార్ విజయవంతం అవుతోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. పాజిటివ్ ఉన్న కేసుకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి నెగెటివ్ వచ్చేందుకు దోహదపడింది. �

    ‘గాంధీ’లో లడాయి…కేసీఆర్ సీరియస్

    February 15, 2020 / 07:53 AM IST

    గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.

    Coronavirus : తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

    January 30, 2020 / 12:57 AM IST

    కరోనా వైరస్‌ భారత్‌ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్‌లో పాజిటి�

    ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు : జనవరి 26న అందజేత

    December 31, 2019 / 03:55 PM IST

    తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.

    ఆర్ఎస్ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారు : వీహెచ్

    December 28, 2019 / 06:46 AM IST

    కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీకి అనుమతివ్వవని పోలీసులు.. ఆర్ఎస్ ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.

    తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్ట్‌లు

    December 27, 2019 / 08:14 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆరు ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. మూడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు మూడు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ఉన్న ఏకైక ఎయిర్ పోర్ట్ శంషాబాద్‌దే. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం. తెలంగా�

    చనిపోయిన కార్మిక కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు

    December 1, 2019 / 12:20 PM IST

    ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీత�

    రూ.40కే కిలో ఉల్లిగడ్డ : తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

    November 26, 2019 / 03:55 PM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతో వ్యాపార�

    ఆర్టీసీ కార్మికులకు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

    November 17, 2019 / 02:05 AM IST

    తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: టిక్‌‌టాక్ ద్వారా ప్రజల్లోకి

    October 15, 2019 / 05:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని భావిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్

10TV Telugu News