Home » telangana government
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మే 31వరకు సెలవులు కొనసాగుతాయన్నారు. జూన్ 1న కాలేజీలు ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసుల నిర్వహణ, అడ్మిషన�
బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది.
రబీలో సాగు నీటికి డిమాండ్ పెరగకముందే కృష్ణా వాటర్ కోసం కొట్లాటలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు పరిష్కరించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్.. ఏపీ – తెలంగాణ మధ్య గొడవకు కారణమవుతోంది. సంబంధంలేని విషయాల్లో తలదూర�
తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు, రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు. క�
నాణ్యమైన ‘పట్టు'(సిల్క్)ను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ జాతీయ అవార్డును సాధించింది. ఈ ఏడాది దేశంలో అత్యంత నాణ్యమైన (బై-వోల్టైన్ కుకూన్) పట్టు గుడ్డను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా గుర్తించిన కేంద్ర జౌళిశాఖ తెలంగాణకు జాతీయ స్థాయి అవార్�