telangana government

    తెలంగాణలో తగ్గిన ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధర

    November 19, 2020 / 10:43 AM IST

    RT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్‌లు 850 వసూలు చేయాలని ఆదేశించింది. ఇంటివద్దే పరీక్ష నిర్వహిస్తే 1200 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస�

    తుంగ‌భ‌ద్ర పుష్కరాలపై మార్గదర్శకాలు జారీ…కరోనా నెగిటివ్‌ ఉన్నవారికే పుష్కర ఘాట్లలోకి అనుమతి

    November 19, 2020 / 09:16 AM IST

    Tungabhadra pushkars guidelines : నవంబర్‌ 20 నుంచి డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు జరిగే తుంగ‌భ‌ద్ర పుష్కరాలపై తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే నదిలో స్నానాలకు అనుమతి ఇస్తామని చెప్పింద�

    రూ.10వేల సాయం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లిన వృద్ధురాలు మృతి, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

    November 18, 2020 / 02:39 PM IST

    old woman die: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3 గంటలుగా మీ సేవ కేంద్రం దగ్గర లైన్ లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయింది. హైదరాబాద్ లో వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ�

    6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి

    November 17, 2020 / 11:27 AM IST

    pillalamarri banyan tree: ఊడలు ఊడినా.. చెట్టు చెక్కు చెదరలేదు. చెదలు పీడించినా.. కాండం కుంగలేదు. ఎన్ని విపత్తులొచ్చినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తట్టుకుంది. పడిపోతుందనుకున్న టైంలో.. అటవీశాఖ చేపట్టిన ట్రీట్‌మెంట్‌తో మళ్లీ ఠీవీగా నిల్చుంది పాలమూరు ఐకాన్ పిల్లల�

    కేటీఆర్ ప్రకటనతో హైదరాబాద్‌లో మీసేవా కేంద్రాలకు పోటెత్తిన మహిళలు

    November 16, 2020 / 04:01 PM IST

    hyderabad mee seva centres: హైదరాబాద్ వరద భాదితులకు ప్రభుత్వం అందిస్తున్న.. 10వేల రూపాయల కోసం మహిళలు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు. సాయం అదని బాధితులు మీసేవా వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో.. మలక్‌పేట్‌లోని మీసేవా కేంద్రాల ముందు ప్రభుత్వ స�

    తెలంగాణలో పలు జిల్లాల కలెక్టర్ల బదిలీ

    November 14, 2020 / 07:54 AM IST

    Transfer of Collectors of several Districts in Telangana : తెలంగాణలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట రామిరెడ్డి మళ్లీ నియమితుల

    బొమ్మ పడేదెప్పుడో.. తెలంగాణలో సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై కొనసాగుతున్న సందిగ్ధత

    November 7, 2020 / 02:33 PM IST

    cinema theatres reopen: కరోనాతో ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం అనుమతిస్తే దశలవారీగా ఓపెన్‌ చేయాలన్న నిర్ణయానికి ఎగ్జిబిటర్లు వచ్చారు. వినోదానికి దూరమైన ప్రజలు కూడా థియేటర్లు తెరిస్తేనే మంచ

    నిరూపిస్తే..సీఎం పదవికి రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్ సవాల్

    November 1, 2020 / 07:05 AM IST

    I resign as CM if BJP leaders prove pension charges CM KCR : బీజేపీకి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 2,016 రూపాయల పెన్షన్‌లో 1600ల రూపాయలు కేంద�

    ఎలక్ర్టిక్ వాహనాల హబ్ గా తెలంగాణ – కేటీఆర్

    October 31, 2020 / 06:48 AM IST

    Telangana as the hub of electric vehicles – KTR : తెలంగాణ‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చబోతున్నామ‌న్నారు మంత్రి కేటీఆర్‌. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామ‌న్న ఆయన… ఛార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ త‌యారీ కంపెనీలు ఇక్కడ పెట్టుబ‌డి పెట�

    మార్చి వరకు ఉచిత బియ్యం!

    October 30, 2020 / 06:30 AM IST

    central government will be distribute free rice : కరోనా నుంచి పేదలు ఇంకా కోలుకోలేదని కేంద్రం భావిస్తోంది. అందువల్ల పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కంటిన్యూ చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు దీనిని పొడిగించనన్నట్లు సమాచారం. దీనిపై వచ్చే నెల త

10TV Telugu News