Home » telangana government
కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో... తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
తెలంగాణలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నెల రోజుల వ్యవధిలో 75,236 లావాదేవీలు జరిగాయి.
కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానంగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.
ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
బీఈడీ (బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ�
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఉప్పుడు దేవుళ్లపై కూడా పడింది. ఏడాదికోసారి ఆనందంగా అందరితో కలిసి చేసుకునే పండుగలు... ఇప్పుడు ప్రజలు ఇంట్లో ఏకాంతంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణలో భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ల్యాండ్ వాల్యూ సవరించి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీసి కుబురు అందించింది. ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.