Home » telangana government
తెలంగాణలోని సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులందరికీ
మహా వేలానికి వేళయింది. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూముల వేలంతో రియల్ మార్కెట్ మరో మెయిలు రాయిని అందుకోనుంది. నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీలు సంయుక్తంగా ఆన్ లైన్ లో వేలం పాట నిర్వహిస్తున్నారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే న�
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లోని అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు అయేషా తబస్స�
కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.
సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 6 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 148 యాక్టివ్ కేసులుండగా..3 వేల 735 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 68 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా ను�
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 465 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 4 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 316 యాక్టివ్ కేసులుండగా..3 వేల 729 మంది మృతి చెందారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.