Home » telangana government
గతేడాది డిసెంబర్లో హైటెక్ సిటీ కొండాపూర్లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై ధర్మాసనం గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగం సంస్థల బ్యాంకు ఖాతాలు, పిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుద్యోగులకు శుభవార్త!
జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
డ్రగ్స్ దందాపై టీసర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్ కట్టడిలో ఎంతటివారినైనా వదలొద్దని కేసీఆర్ ఆదేశించారు. నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా తిరస్కరించాలన్నారు.
దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం.
జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టం 500ఎకరాల చొప్పున మొత్తం 10వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.