-
Home » telangana governor tamilisai
telangana governor tamilisai
దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకం, దేశ అత్యున్నతి కోసం ఐపీఎస్లు పాటుపడాలి : అమిత్ షా
నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న IPS పాసింగ్ ఔట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
New Parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదాన్ని,తెలంగాణ సచివాలయ ఓపెనింగ్ని ప్రస్తావిస్తు తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
Raj Bhavan Tension : రాజ్భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్.. మేయర్, బీఆర్ఎస్ నేతల ఆందోళన, బారికేడ్ల తోసివేత
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లే�
Governor Tamilisai: గవర్నర్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి భేటీ.. బిల్లుపై వివరణ
గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�
Govenor Tamilisai -TS Govt : మంత్రి రాజ్ భవన్కు వస్తేనే పెండింగ్ బిల్లుపై చర్చిస్తా : గవర్నర్ తమిళిసై
యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అంశంపై గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ కు వస్తే చర్చిస్తామని స్పష్టంచేశారు తమిళిసై. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పంద�
Tamilisai : భద్రాద్రికి గవర్నర్ తమిళిసై
ఓ వైపు ప్రభుత్వంతో విభేదాలు, మరోవైపు అధికారులు ప్రోటోకాల్ పాటించకపోయినప్పటికీ తన పర్యటనలు మాత్రం ఆపడం లేదు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో...
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి