Home » telangana high court
ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుల తరఫున బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజా �
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సంజయ్ బై�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.
మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస�
తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
ఓఎంసీ కేసులో IAS శ్రీలక్ష్మికి ఊరట
ఓఎంసీ కేసులో కొంతకాలంగా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరె�