Home » telangana high court
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది.
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా ప్రమోషన్ పొందారు.
గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సమర్థతను చాటారు.
సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా ని
కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ నివేదికను ఇరుపక్షాల పిటిషన్ దారులకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది.
సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించ
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సతీష్ చంద్ర మిశ్రాను బదిలీ చేసిన స్�