Home » telangana high court
ఓఎంసీ కేసులో కొంతకాలంగా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరె�
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది.
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా ప్రమోషన్ పొందారు.
గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సమర్థతను చాటారు.
సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా ని