Home » Telangana Latest News
వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు
తెలంగాణలో నేటి నుంచి ఆన్లైన్ తరగతులు!
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తోందని తెలుస్తోంది.
జోరు వానలతో తెలంగాణలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ యువతి సంతోష్ నగర్ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్ లో ఇరుక్కుని బాలుడు చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్త
గత కొంతకాలంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లో సుమారు 30 మంది తమ బైక్ ను ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు. బైక్ ల దొంగతనాలు సూర్యాపేట, కోదాడ, ఖమ్మం పోల�
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు