Home » Telangana Latest News
కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఈనెల 3న ఆంక్షలు అమలు చేశారని తెలిపారు.
మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈటల అధ్యక్షుడైతే ఆయన అనుచరులకు..ఆయన భావజాలం వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకుంటారని..దాంతో పార్టీ సిద్ధాంతాలను నమ్మకుని ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారట.
రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. పంటలు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం..
పెట్రోల్ ధరలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలని చెబుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు...
ప్రశాంత్ కిషోర్తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్ఎస్కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా...?..
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
ప్రభుత్వం టెక్స్టైల్ గోదాంలో సోమవారం రాత్రి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 4 ఫైరింజన్ల సాయంతో మంటలు
పట్టుబడిన వారిలో తన కొడుకు లేడని స్పష్టం చేశారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు, పోలీసులు నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని...
గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్