Home » Telangana News
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో...
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వయో పరిమితి పెంచుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు
ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
మిర్చి రైతులకు పండగే..!
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణకు అంకురార్పణ
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీష్ రావు అన్నారు