Home » Telangana News
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణకు అంకురార్పణ
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీష్ రావు అన్నారు
మా దేవుడ్ని ముందే చూపిస్తున్నందుకు కేసీఆర్కు దండం
నకిలీ బస్ పాసులు సృష్టించి.. భారీగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" నినాదం అత్యంత హాస్యాస్పదం గా ఉందని ఎద్దేవా చేసారు.
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ ప్రయాణికుడు.. పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన...
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు
ప్రొఫెసర్ జయ శంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని, ఆయన్ను అవమాన పరిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. జయ శంకర్ లేకపోతే...