Home » Telangana News
స్థిర దిన ఆరోగ్య సేవలు (FDHS) కింద దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
నా భర్త నీరజ్ ఏం తప్పుచేశాడని మా కజిన్ బ్రదర్ చంపాడు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అంటూ మృతుడు నీరజ్ భార్య సంజన ప్రశ్నించింది. నీరజ్ హత్యకు కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది. శనివారం...
: హైదరాబాద్లోని షాహినాథ్ గంజ్లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�
రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్ కు.. .
మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.
20ఏళ్లుగా యువతి, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. వైద్యుడి నిర్లక్ష్యంగా అరచేతిని కోల్పోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడు, బీమా సంస్థపై కొనసాగించిన పోరాటానికి ...
పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఇష్టలేని పెళ్లి చేసుకోవటం, పెళ్లి తరువాత ప్రియుడితో భర్తను హత్యచేయడం.. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటన ...
ఆర్టీసీ డ్రైవర్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాత బస్సులతో కేఎంపీఎల్(మైలేజి) ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా...
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం ..