Home » Telangana News
ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూర్ కు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు.
సర్వే కోసం రూపొందించిన ఫార్మాట్ విషయంలో అభ్యంతరాలు తెలుపుతున్నారు జనాలు. సర్వే ఫామ్లో నేరుగా 56 ప్రశ్నలు ఉన్నాయి.
హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ లో కుక్క వెంటపడటంతో దాని నుంచి తప్పించుకోబోయిన యువకుడు మూడు అంతస్థుల పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రాంతీయ రవాణా అథారిటీ వాహన స్క్రాపేజ్ విధాన ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసి..
CM Revanth Reddy : సినిమా రంగంపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
Medigadda Barrage : మేడిగడ్డకు నిపుణుల బృందం
Mallareddy Land Dispute : మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో కొనసాగుతున్న సర్వే
ఓయూ సర్క్యులర్ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిశాంక్ పై పోలీసులు కేసు నమోదు..
ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం.
రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో..