Home » Telangana News
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా�
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను �
తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చే పరిస్థితులు కల్పించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఎలక్ట్రిక్ బైక్ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి.
ప్రపంచంలోని ప్రతి మనిషికి ఉచితంగా దొరికే వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ అధికశాతం మంది ప్రజలు ‘ఉచితం’ అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఉచితంగా లభించే వాటికోసం పోటీపడతారు. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్,
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావ�
ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరక్రద నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద న
తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది.