Home » Telangana phone tapping case
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు.
CM Revanth Reddy: అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు బయటపడిందని..
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.
ఆయన విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Raghunandan Rao: కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదని అన్నారు.
మార్చి 19న రాత్రి 10.15కి సీఎం రేవంత్, మాజీమంత్రి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారని.. రెండు గంటలపాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియాలన్నారు రఘునందన్.