Home » telangana police
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.
కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు సైతం మూసివేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈ-పాస్ తప్పనిసరి చేశారు పోలీసు�
తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు
విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టారు. తెలంగాణలోనూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ల
కరోనా నిర్ధారణ అయి హోంఐసొలేషన్లో ఉన్నవారికోసం తెలంగాణ పోలీసులు ‘సేవా ఆహార్’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందజేయనున్నారు.
పోలీస్ ఎక్కడైనా పోలీసే. రాష్ట్రం మారినంత మాత్రాన పోలీస్ పోలీస్ కాకుండా పోతాడా అనుకోని పక్క రాష్ట్రంలోకి వెళ్లి దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా.
Mahesh Babu Dialogue: జీవితం అనేది ఒక యుద్ధం కరోనా సమయంలో మనం నిరంతరం చెయ్యాల్సిన యుద్ధం ఎక్కువ అవుతోంది. ప్రతీరోజూ వైరస్తో యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్లో పరిస్థితి ఇంకా చెయ్యిజారిపోయింది. కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మాస్క్లు ధరించే�
సినీ ప్రముఖులు కూడా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు అందరికంటే ఒక అడుగు ముందుకు వేశాడు.
మహారాష్ట్రలో నిన్న జరిగిన ఎన్కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.