Home » telangana police
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల్లో భాగంగా అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 40 రోజుల పాటు జరుగనున్నాయి. మొత్తం 18వేల ఉద్యోగాల కోసం 3 లక్షల మంది హాజరు కానున్నారు. హైదరా�
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�
హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్షిప్పై శ్రిఖా స్పందించారు. మర్డర్ మిస్ట
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�
చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.
సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.
. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్ పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీ