telangana police

    పోలీస్ జాబ్స్ : 18 వేల ఉద్యోగాలు 3 లక్షల మంది అభ్యర్థులు

    February 11, 2019 / 02:10 AM IST

    హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల్లో భాగంగా అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 40 రోజుల పాటు జరుగనున్నాయి. మొత్తం 18వేల ఉద్యోగాల కోసం 3 లక్షల మంది హాజరు కానున్నారు. హైదరా�

    శ్రిఖా చెప్పేవన్నీ అబద్దాలే : 10Tvతో పద్మశ్రీ

    February 8, 2019 / 05:09 PM IST

    హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య  పద్మశ్రీ  స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�

    జయరాం మర్డర్ కేసు : శ్రిఖాని విచారించనున్న పోలీసులు

    February 8, 2019 / 04:49 AM IST

    హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.

    10tvతో శ్రిఖా చౌదరి : రాకేష్ రెడ్డి అబద్దాలు చెబుతాడు

    February 7, 2019 / 02:55 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్‌షిప్‌పై శ్రిఖా స్పందించారు. మర్డర్ మిస్ట

    జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

    February 7, 2019 / 11:02 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�

    జయరాం కేసులో ట్విస్ట్ : ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న పద్మశ్రీ

    February 6, 2019 / 03:10 AM IST

    చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.

    టీనేజీ పిల్లలకు ’సైబర్’ పాఠాలు

    January 8, 2019 / 04:48 AM IST

    సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.

    మీ సమస్యలు చెప్పండి : ప్రజల దగ్గరికే పోలీస్ సేవలు

    January 6, 2019 / 07:14 AM IST

    .  ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్  పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీ

10TV Telugu News