Home » telangana police
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. అధికారులు ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 17 �
సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. త�
సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రాత పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి రిక్రూట్ మెంట్ రాత పరీక్ష జరిపిన సంగతి తెలిసిందే. 5 సబ్జెక్టులకు సంబంధించిన ‘కీ’లను వెబ్ సైట్ (www.tslprb.in)లో ప�
ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది.
తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ ఫలితాలను టీఎస్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో తుది రాత పరీక్షలకు 1,17,660 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 18,428 పోస్టుల భర్తీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ ప�
ఏపీలో తెదేపా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 54 లక్షల ఓట్లను తొలగించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్�
ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా
జయరామ్ హత్య కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్ హత్య తర్వాత రాకేష్ మొదట కాల్ చేసింది రాంబాబుకే అని పోలీసు అధికారులు గుర్తించారు. మర