Home » Telangana Political News
లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు
తనకు వ్యక్తిగతంగా రేవంత్ తోకాని మరే ఇతర నాయకులతో నాకు విభేదాలు లేవని సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.
పార్టీలో తనపై కోవర్ట్ ముద్ర వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. పలు విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖరాశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖరాశారు జగ్గారెడ్డి.
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.
Kaushik Reddy : టీఆర్ఎస్ సీటు కన్ఫాం అయిపోయింది..తానే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అంటూ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి చేసిన వీడియో కాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని యూత్ ను ఆయన టార్గెట్ చేశారని వీడియో కాల్ ని బట్టి తెల�