Home » telangana politics
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారట.
రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే నేర్చుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని కేటీఆర్ అన్నారు.
తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్.
ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు..విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరఫును పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ
మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని బలవంతంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు..
అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు.
సీఎం రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు మంచికే అంటున్నారట కాంగ్రెస్ నేతలు.
రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలనను అందిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు.