Home » telangana politics
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో 16చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
భిన్న వాదనలపై పార్టీలో కొంత గందరగోళం కనిపించగా, ప్రస్తుతం అంతా ఏకాభిప్రాయానికి వస్తున్నట్లు..
ఎన్నికల్లో ఓటమిపై చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదంటే..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి.. మరోసారి మండలికి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
మేము కాంగ్రెస్ లో చేరలేదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాము, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, దేవుడి కండువా అని చెప్పిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు సడెన్ గా..
ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్గా తిరగాలని... తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి..
నేను ఫామ్హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు.
దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురు లేదా ఐదుగురిని నియమించాలని పార్టీ అధిష్ఠానం..